బిహార్లో జరిగిన ఒక దుర్ఘటనలో అవధ్ అస్సాం ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బరౌనీ నుంచి కటిహార్కు ప్రయాణిస్తున్న అవధ్ అస్సాం ఎక్స్ప్రెస్, కటిహార్...
హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగులు నిరసన దీక్షకు దిగారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా జంగ్ సైరన్ మోగించి, తమ నిరసనను తీవ్రంగా వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్...