ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో నిర్వహించిన ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ విజయవంతమవడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో ముఖ్యపాత్ర పోషించిన రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు....
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్తో నీటి వివాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఏపీతో ఎలాంటి వివాదాలు కోరుకోవడం లేదని, చర్చల ద్వారానే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ...