ఇప్పటికే అనేక అంతర్జాతీయ దేశాల మద్దతును సొంతం చేసుకున్న భారత్, తాజాగా తన మైత్రి సంబంధాలను మరింత విస్తరించింది. కెనడాలో జీ7 సదస్సు ముగిసిన వెంటనే, ప్రధాని నరేంద్ర మోదీ క్రొయేషియాలో పర్యటించారు. ఈ పర్యటన...
పల్నాడులో సీఎం జగన్ పర్యటన సందర్భంగా వివాదాస్పద ప్లకార్డును ప్రదర్శించిన యువకుడు రవితేజకు సత్తెనపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు అతడిని సత్తెనపల్లి సబ్ జైలుకు తరలించారు. జగన్ రెంటపాళ్ల పర్యటనలో...