ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా గుంటూరు ఏటూకూరు బైపాస్ వద్ద జరిగిన ఒక విషాద ఘటనలో సింగయ్య అనే వ్యక్తి వాహనం ఢీకొని మృతి చెందిన విషయం...
అమెరికా తమ దేశ న్యూక్లియర్ స్థావరాలను ధ్వంసం చేయడాన్ని ఇరాన్ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని, ఈ నేపథ్యంలో తాను నేడు మాస్కోకు వెళ్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో...