ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రారంభించిన “ఆపరేషన్ సింధు” విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఇరాన్ మరియు ఇజ్రాయెల్ నుంచి 1,713 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు...
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులకు దిగుతున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. అమెరికా బాంబుల వర్షం కురిపించిన కొన్ని గంటలకే, ఇజ్రాయెల్ సైన్యం సైతం తన దాడులను ప్రారంభించింది. తాజాగా ఇరాన్లోని ఆరు...