మెదక్ జిల్లా ఔరంగాబాద్ తండాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వంచే జమ చేసిన రూ.9వేలు డబ్బుల విషయంపై తండ్రి, కొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ మొత్తం నుంచి...
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య 12 రోజుల పాటు కొనసాగిన యుద్ధం సీజ్ఫైర్ ఒప్పందంతో నిలిచినప్పటికీ, దీనివెనుక అసలు కారణాలు, విజేత ఎవరు? తదుపరి పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు ఇప్పుడు వేడెక్కిస్తున్నాయి. ఈ యుద్ధానికి ప్రధాన ఉద్దేశం...