ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. “ఎన్నో ఏళ్లుగా ప్రజలు కలగన్న ఈ ప్రాజెక్టు చివరికి సాకారమవుతోంది. ఇది కేవలం...
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 127 పాయింట్ల లాభంతో 82,882 వద్ద, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 24 పాయింట్ల పెరుగుదలతో 25,268 వద్ద...