ఈ పర్యటనలో కేంద్ర మంత్రులతో సాగిన చర్చలు రాష్ట్రానికి ఎంతో కీలకంగా నిలిచాయి. ముఖ్యంగా హంద్రీనీవా కాల్వపై కేంద్రంతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన చర్చలు, వచ్చే రోజుల్లో అమలయ్యే నీటి విడుదలకు దారితీయనున్నాయి. ఈ హంద్రీనీవా...
ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఆగస్టులో చైనా పర్యటనకు సిద్ధమవుతున్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు చైనాలో జరగనుండగా, ఇందులో ప్రధాని పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. 2020లో గల్వాన్...