ఆసియా కప్ టోర్నమెంటులో పాకిస్థాన్నుపై అద్భుత విజయం సాధించిన భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ హోటల్కు తిరిగి వచ్చి తన భార్య దేవిషా శెట్టి చేత ఘన స్వాగతం పొందారు. ఈ విజయంతో పాటు...
రాయలసీమ భూభాగంలో డ్రిప్ ఇరిగేషన్, ఆధునిక నీరు వినియోగ విధానాలతో వ్యవసాయ రంగంలో మంచి ఫలితాలు రావడం ప్రారంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇప్పుడిది సంపూర్ణంగా కోనసీమ భూమిగా అభివృద్ధి చెందుతోందని ఆయన ఉద్ఘాటించారు....