ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూలపేట పోర్టు పనులు దాదాపు 75 శాతం పూర్తయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఈ పోర్టును అత్యాధునిక హంగులతో నిర్మిస్తుండగా, రాబోయే ఏప్రిల్ నెలలో షిప్ల ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు...
న్యూఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సదస్సు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే, అతిథుల జాబితాలో తొలుత బిల్గేట్స్ పేరు లేకపోవడం మరియు అమెరికాలో వెలుగుచూసిన ‘ఎప్స్టీన్ ఫైల్స్’ వివాదంలో ఆయన పేరు...