హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సొంత స్థలం ఉండి, ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదలకు ఈ ఫిబ్రవరి చివరి వారంలోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేయాలని మంత్రి...
తిరుమల లడ్డూ నాణ్యతపై గతంలో వచ్చిన ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత బోర్డు నెయ్యి కొనుగోలు విధానాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసింది. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ, కల్తీకి తావులేకుండా విప్లవాత్మక మార్పులు చేపట్టింది. టీటీడీ చేపట్టిన...