హరియాణా ప్రభుత్వానికి చెందిన ఒక ఖాతాలో సుమారు రూ. 590 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు బ్యాంక్ స్వయంగా ప్రకటించడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. చండీగఢ్లోని బ్రాంచీలో ఉద్యోగులు అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు....
దేశంలో పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 23న జరిగిన ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. బంగారం...