ఓయో మాతృసంస్థ ‘ప్రిజమ్’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యాటక రంగానికి ఉన్న డిమాండ్ను అందిపుచ్చుకునేందుకు సిద్ధమైంది. రానున్న రోజుల్లో కొత్తగా 300 సర్వీస్డ్ హోటల్స్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తెలంగాణలోని ప్రముఖఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలైన యాదాద్రి,...
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా #SavePunarvika నినాదమే వినిపిస్తోంది. కర్నూలుకు చెందిన ఈ చిన్నారి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) అనే అరుదైన వ్యాధితో పోరాడుతోంది. పాప ప్రాణాలు నిలవాలంటే రూ.16 కోట్ల విలువైన...