ఆసియా కప్లో భారత్–పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ను సొంతం చేసుకుంటుంది. కానీ ఈసారి పరిస్థితి వేరుగా ఉంది. ఇటీవల రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధ ఉద్రిక్తతల తర్వాత జరగబోతున్న తొలి పోరాటం కావడంతో...
నేపాల్లో GenZ యువత ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 30 మంది ప్రాణాలు కోల్పోయారని నేపాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ...