తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన ఈ పిటిషన్పై విచారణ జరిపిన...
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. 188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, ప్రోటీస్ బౌలర్ల ధాటికి కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. 76 పరుగుల...