భారత్, పాకిస్థాన్ మధ్య గొడవలు జరుగుతున్న సమయంలో పాక్ ప్రజలు తమ దేశ పాలనపై పెద్ద షాక్ ఇచ్చారు. ఇస్లామాబాద్లోని లాల్ మసీదులో జరిగిన ఒక సమావేశంలో మతగురువు మౌలానా అజీజ్ ఘాజీ విద్యార్థులతో పాటు...
సౌదీ అరేబియాను భీకర ఇసుక తుఫాను కమ్మేసింది. ముఖ్యంగా ఆ దేశ రాజధాని రియాద్లో ఆకాశాన్ని తాకేలా దుమారం రేగింది. దట్టమైన సుడిగాలి ధాటికి రియాద్లోని ఐకానిక్ స్కైలైన్ సైతం కనుమరుగైంది. ఈ ఇసుక తుఫాను...