ఆపరేషన్ సిందూర్’లో భాగంగా భారత రక్షణ శాఖ పాకిస్తాన్లో న్యూక్లియర్ ఆయుధాలను దాచిన బంకర్లపై ఖచ్చితమైన దాడులు చేసినట్లు మిలటరీ ఏవియేషన్ నిపుణుడు టామ్ కూపర్ తెలిపారు. శాటిలైట్ చిత్రాలు ఈ దాడులను నిర్ధారించగా, బంకర్ల...
భారత్-చైనా మధ్య సరిహద్దు వివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అరుణాచలప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టడం ద్వారా చైనా కొత్త వివాదానికి తెరలేపింది. ఈ చర్యను చైనా సమర్థిస్తూ, ఆ ప్రాంతాలు తమ సార్వభౌమాధికార...