గాజా ప్రాంతంలో రక్తపాతం ఆగడం లేదు. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన తాజా వైమానిక దాడుల్లో కేవలం 24 గంటల వ్యవధిలోనే 146 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారని, 459 మంది తీవ్రంగా గాయపడ్డారని గాజా ఆరోగ్య...
గాజా స్ట్రిప్లో నివసిస్తున్న దాదాపు 10 లక్షల మంది పాలస్తీనియన్లను శాశ్వతంగా లిబియాకు తరలించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనపై లిబియా ప్రభుత్వంతో రహస్య చర్చలు జరుగుతున్నాయని,...