శ్రీలంక శరణార్థులకు సంబంధించి భారత సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భారత్లో ఆశ్రయం కోరుతూ శ్రీలంకకు చెందిన ఓ తమిళ శరణార్థి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. భారత్ ఒక ధర్మశాల కాదని,...
సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ U-19 మెన్స్ ఛాంపియన్షిప్లో భారత యువ జట్టు మరోసారి సత్తా చాటింది. బంగ్లాదేశ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. తొలుత మ్యాచ్...