యూకేలో వినాయక నిమజ్జన వేడుక అనంతరం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. లండన్లో నిమజ్జనం ముగించుకుని తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ...
ఆఫ్రికా దేశం సూడాన్లో భారీ ప్రకృతి విపత్తు సంభవించింది. డార్ఫర్ ప్రాంతంలోని మర్రా పర్వతాల వద్ద వరుస వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి, సమీప గ్రామం పూర్తిగా మట్టికరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో 1,000 మందికిపైగా...