నేపాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను సురక్షితంగా భారత్కు తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ మేరకు ఐటీ, గ్రామీణాభివృద్ధి మంత్రి నారా లోకేశ్ వివరాలు వెల్లడించారు....
అమెరికా రాజకీయ వర్గాలను కుదిపేసే సంఘటన చోటుచేసుకుంది. కన్జర్వేటివ్ యాక్టివిస్టు, టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ (Turning Point USA) వ్యవస్థాపకుడు ఛార్లీ కిర్క్ (31) కాల్పుల్లో హత్యకు గురయ్యారు. అమెరికా వ్యాప్తంగా రైటిస్టు భావజాలాన్ని బలంగా...