బెంగళూరులోని హోస్కోటేకు చెందిన తొమ్మిది నెలల చిన్నారికి కోవిడ్-19 సోకినట్లు నిర్ధారణ అయింది. ఆ చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు బెంగళూరులోని కలాసిపాళ్యలో ఉన్న వాణి విలాస్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆ...
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కరోనా కేసు కలకలం రేపింది. మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన ఒక వివాహితకు కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఆమెతో పాటు ఆమె భర్త మరియు పిల్లలకు వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం...