వేసవి కాలం ముగిసే సమయంలో ఉప్పల్, బోడుప్పల్, కుషాయిగూడ ప్రాంతాల్లోని మార్కెట్లలో పచ్చడి మామిడికాయలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఉప్పల్ పెద్ద మార్కెట్లో ఈ కాయలు రూ.100కు ఐదు కాయల చొప్పున విక్రయిస్తున్నారు. కాయల పరిమాణం...
హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో సోమవారం జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 71 మంది రోగులు మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు....