హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ నెల 8వ తేదీన జరగనున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను...
భారతదేశంలో కరోనా కేసులు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 564 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,866కు చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య...