Health
రాజమండ్రి మరణాలకు కారణం పాలా? లేక కలుషిత నీరా?: బొలిశెట్టి సత్యనారాయణ ప్రశ్న!
రాజమహేంద్రవరం పరిధిలో కల్తీ పాలు తాగి ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం, వందలాది మంది అస్వస్థతకు గురైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో బొలిశెట్టి సత్యనారాయణ చేసిన...