పులివెందులలో ఉల్లి, బత్తాయి రైతులతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల సమస్యలను గుర్తుచేశారు. ప్రస్తుతం సరైన ధరలు లేక రైతులు అల్లాడిపోతున్నారని ఆయన ఆరోపించారు. పంటకు న్యాయం జరగక, వ్యవసాయం చేయడానికి రైతులు...
హైదరాబాద్ నగరంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి వర్షాలు మొదలయ్యాయి. అల్వాల్, కుత్బుల్లాపూర్, మియాపూర్, బోరబండ తదితర ప్రాంతాల్లో చినుకులు పడటంతో వాతావరణం చల్లబడింది. రోజు పొడవునా ఎండ కారణంగా ఉక్కపోత ఎక్కువై, ఒక్కసారిగా పడిన వర్షంతో...