విశాఖలోని కొబ్బరితోట వినాయక మండపం వద్ద భక్తులకు నిజంగా కళ్లుచెదిరే అన్నదానం నిర్వహించారు. గణేశ నవరాత్రి వేడుకల సందర్బంగా ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయగా, ఒక్కో భక్తునికి వడ్డించిన వంటకాల సంఖ్యే 45కి చేరింది....
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నం, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్, హైటెక్ సిటీ, షేక్పేట్ వంటి ప్రధాన ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం నుండి వర్షం కురుస్తోంది. వర్షంతో...