తెలంగాణ ప్రభుత్వం ఉచిత సన్నబియ్యం పంపిణీని అమలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని బియ్యం మార్కెట్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. గత మూడు, నాలుగు నెలలుగా పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా రేషన్ ద్వారానే బియ్యం...
కవలలు సాధారణంగా చాలా అరుదుగా కనిపించే వారు. అలాంటివారిని ఒకేచోట వందల సంఖ్యలో చూడటం ప్రత్యేకమైన అనుభవం. తాజాగా కేరళలోని కొచ్చిలో ఓ విశేష దృశ్యం ఆవిష్కృతమైంది. ఏకంగా 160 మంది ట్విన్స్, ట్రిపుల్స్ ఒకేచోట...