తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా ఓమలూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అటవీ ప్రాంతాల్లో గబ్బిలాలను వేటాడి వాటి మాంసాన్ని అక్రమంగా సేకరించిన గ్యాంగ్ను పోలీసులు పట్టుకున్నారు. నాటు తుపాకులతో గబ్బిలాల వేట సాగిస్తున్న ఇద్దరిని...
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వాతావరణంలో తేమ స్థాయులు పెరుగుతున్నాయి. దీనివల్ల హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వ్యాపించే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్లో శరీరాన్ని రోగనిరోధకంగా ఉంచుకోవడం అవసరమని సూచిస్తున్నారు. తాగునీరు...