పార్వతీపురంమన్యం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతంలో ఏనుగుల బీభత్సం స్థానిక గిరిజన రైతులను కలచివేస్తోంది. అటవీ ప్రాంతాల నుంచి గ్రామాలవైపు వచ్చి కొన్ని ఏనుగులు ఓ గిరిజన రైతు పొలంలోకి ప్రవేశించాయి. ఆ రైతు సాగుచేసిన...
తెలుగు రాష్ట్రాలకు జీవనాధారమైన గోదావరి నదిలో భిన్నమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో గోదావరిలో నీటి లేకపోవడం, దిగువ ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చేయడం రాష్ట్ర ప్రజలను కలవరపెడుతోంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఎగువ ప్రాంతం...