తెలంగాణలో వాతావరణ మార్పులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం, రాబోయే రెండు గంటల వ్యవధిలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్...
హైదరాబాద్కి కీలకంగా ఉండే హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జలాశయాల్లో నీటిమట్టం భారీగా పెరుగుతోంది. ఇటీవల కురిసిన వరుస వర్షాల కారణంగా ఈ జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. హిమాయత్సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా.....