జమ్మూకాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లా చాశోతి ప్రాంతంలో ఇటీవల భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. అనేక ఇళ్లు, దుకాణాలు, వాహనాలు వరద స్రవంతిలో కొట్టుకుపోయాయి. ఈ విపత్తులో 60 మందికి పైగా...
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న అకాల వర్షాలు గోదావరి నదిని ఉద్ధృతం చేశాయి. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం పెరిగి 4.40 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరికి ఆనుకుని ఉన్న...