ఐపీఎల్లో తనకున్న క్రేజ్, దూకుడైన ఆటతీరుతో మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న వెస్టిండీస్ స్టార్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీతో గడిపిన రోజుల గురించి ఓ ఇంటర్వ్యూలో...
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కొత్త అడుగులు వేస్తోంది. అందులో భాగంగా, విశాఖపట్నంలోని కైలాసగిరి పర్వతంపై ప్రత్యేక ఆకర్షణగా గాజు వంతెన (Glass Sky Walk Bridge)ను నిర్మిస్తున్నారు. ఇది దేశంలోనే...