పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026పై తీసుకుంటున్న విధానం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాలలో చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు టోర్నమెంట్ను బహిష్కరించాలని చెబుతోంది. కానీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు...
న్యూజిలాండ్తో నాల్గవ టీ20 మ్యాచ్లో భారత్ ఓడిపోయినప్పటికీ, శివమ్ దూబే ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్లో దూబే 15 బంతుల్లో అర్ధశతకం చేశాడు. అతని పవర్ హిట్టింగ్ ప్రేక్షకులను ఉల్లాసంగా...