ఆసియా కప్లో భారత్–పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ను సొంతం చేసుకుంటుంది. కానీ ఈసారి పరిస్థితి వేరుగా ఉంది. ఇటీవల రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధ ఉద్రిక్తతల తర్వాత జరగబోతున్న తొలి పోరాటం కావడంతో...
కవలలు సాధారణంగా చాలా అరుదుగా కనిపించే వారు. అలాంటివారిని ఒకేచోట వందల సంఖ్యలో చూడటం ప్రత్యేకమైన అనుభవం. తాజాగా కేరళలోని కొచ్చిలో ఓ విశేష దృశ్యం ఆవిష్కృతమైంది. ఏకంగా 160 మంది ట్విన్స్, ట్రిపుల్స్ ఒకేచోట...