టాలీవుడ్ సీనియర్ హీరోలు ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం దర్శకుడు వశిష్ఠతో కలిసి పౌరాణిక నేపథ్యంలోని భారీ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ పై పనిచేస్తున్నారు. దీని తర్వాత హ్యూమరస్ మాస్ ఎంటర్టైనర్కి పేరుగాంచిన...
కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు చెందిన ప్రఖ్యాత నర్తకి రెమోనా ఎవెట్ పెరీరా ఒక అద్భుతమైన రికార్డు సృష్టించారు. ఆమె ఏకంగా 170 గంటల పాటు నిరాటంకంగా భరతనాట్య ప్రదర్శన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. జూలై 21వ...