ఓటీటీలోకి వచ్చేసిన గోపీచంద్ విశ్వం.. గోపీచంద్-శ్రీనువైట్ల కాంబోలో తెరకెక్కిన విశ్వం సినిమా ఈరోజు (నవంబర్ 1) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చేసింది. దసరా కానుకగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా దీపావళికి ఓటీటీకి వచ్చేసింది....
డైరెక్టర్ శంకర్ దాదాపు 3 ఏళ్లుగా గేమ్ ఛేంజర్ సినిమాను తీస్తున్నారు. ఓవైపు ఈ సినిమా తీస్తూనే మధ్యలో కమల్ హాసన్తో ఇండియన్ 2 సినిమా కూడా చేసేశారు. అయితే అది బాక్సాఫీస్ దగ్గర బోల్తా...