తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధానం భక్తులతో కిటకిటలాడుతోంది. వరుస సెలవులు, కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది భక్తులు తిరుమలకు తరలివచ్చారు. కొండమొత్తం భక్తులతో నిండిపోయి, క్యూ లైన్లు ఆలయం బయటకు విస్తరించిపోయాయి....
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన సోషల్ మీడియాలో జారీ అయిన వార్తలపై టీటీడీ స్పష్టత ఇచ్చింది. వృద్ధుల కోసం తిరుమలలో కొత్త ఉచిత దర్శన పథకం ప్రారంభమైందనే వార్తలు పూర్తిగా అవాస్తవమని టీటీడీ ఖండించింది. ఇలాంటి...