వినాయక చవితి నిర్వహణపై ప్రజల్లో కొంత గందరగోళం నెలకొంది. ఈ నెల 22, 23 తేదీల్లో అమావాస్యలు రావడంతో చవితి ఏ రోజు జరపాలో అనేక సందేహాలు వచ్చాయి. దీనిపై షాద్నగర్ వేదపండితులు స్పష్టతనిచ్చారు. వారి...
AP: తిరుమలలో భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని టిటిడి ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. టిటిడి లో పనిచేస్తున్న అన్యమత సిబ్బందిని మరో విభాగాలకు మార్చడంపై, వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వడంపై చర్యలు...