బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా హుండీ కానుకలు సమర్పించారు. తొమ్మిది రోజులపాటు కొనసాగిన వేడుకల్లో, హుండీ లెక్కింపు ప్రకారం రూ.23,13,760 ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు....
Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ఘనంగా బతుకమ్మ వేడుకలకు సిద్ధమవుతోంది. మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు, సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రధాన ఆలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేకంగా బతుకమ్మ ఉత్సవాలు...