విశాఖలోని కొబ్బరితోట వినాయక మండపం వద్ద భక్తులకు నిజంగా కళ్లుచెదిరే అన్నదానం నిర్వహించారు. గణేశ నవరాత్రి వేడుకల సందర్బంగా ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయగా, ఒక్కో భక్తునికి వడ్డించిన వంటకాల సంఖ్యే 45కి చేరింది....
ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారి అనిల్కుమార్ సింఘాల్ మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)గా నియమితులయ్యారు. 2017 నుంచి 2020 వరకు ఆయన ఇదే పదవిలో పనిచేశారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అనేక...