ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొంత తగ్గినట్లు సమాచారం. శ్రీవారి సర్వదర్శనం కోసం టోకెన్లు లేని భక్తులు 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉంటూ, సుమారు 12 గంటల సమయంలో దర్శనం పూర్తి చేసుకుంటున్నారు....
రూ.6.66 కోట్లతో అమ్మవారి ముస్తాబు రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారిని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఏ మండపం చూసినా వివిధ రకాలుగా అమ్మవార్లను అలంకరిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల...