తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట ఆలయం సంబంధిత అభివృద్ధి పనులపై కీలక ప్రకటనలు చేశారు. భక్తులు భక్తితో పిలుచుకునే యాదగిరిగుట్ట పేరును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘యాదాద్రి’గా మార్చారని విమర్శిస్తూ, భక్తుల ఆకాంక్షల మేరకు...
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం మెట్ల మార్గంలో ప్రయాణించే భక్తులకు దివ్యదర్శన టోకెన్ల జారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పక్కా ఏర్పాట్లు చేస్తోంది. రేపు (జూన్ 6, 2025) సాయంత్రం 5 గంటల...