తిరుమలలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 24 గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోవడంతో శిలాతోరణం వరకు భక్తుల...
హైదరాబాద్లోని మియాపూర్ ఆర్టీసీ-1 డిపో నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రతి శని, ఆదివారం ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు డిపో మేనేజర్ మోహన్ రావు తెలిపారు. ఈ సర్వీసుల ద్వారా భక్తులు వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం...