రంజాన్ ఉపవాస దీక్షలు చేపట్టే ముస్లిం ఉద్యోగుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా, సాయంత్రం వేళ ఒక గంట...
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రానికి పోటెత్తుతున్న భక్తుల రద్దీపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. భక్తుల సౌకర్యార్థం అధికారులకు యుద్ధ ప్రాతిపదికన పలు సూచనలు చేశారు. సామాన్య భక్తులే...