ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారి అనిల్కుమార్ సింఘాల్ మరోసారి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)గా నియమితులయ్యారు. 2017 నుంచి 2020 వరకు ఆయన ఇదే పదవిలో పనిచేశారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం అనేక...
బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా హుండీ కానుకలు సమర్పించారు. తొమ్మిది రోజులపాటు కొనసాగిన వేడుకల్లో, హుండీ లెక్కింపు ప్రకారం రూ.23,13,760 ఆదాయం వచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు....