తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల పవిత్ర నగరంలోని ప్రధాన వీధులకు శ్రీవారి అనన్య భక్తుల పేర్లు పెట్టాలని బోర్డు నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆమోదం...
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల భక్తి మరోసారి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్కు చెందిన జక్కారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే భక్తుడు తన కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకొని, 22 కిలోల వెండితో...