తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం మెట్ల మార్గంలో ప్రయాణించే భక్తులకు దివ్యదర్శన టోకెన్ల జారీ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పక్కా ఏర్పాట్లు చేస్తోంది. రేపు (జూన్ 6, 2025) సాయంత్రం 5 గంటల...
ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొంత తగ్గినట్లు సమాచారం. శ్రీవారి సర్వదర్శనం కోసం టోకెన్లు లేని భక్తులు 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉంటూ, సుమారు 12 గంటల సమయంలో దర్శనం పూర్తి చేసుకుంటున్నారు....