భక్తుల విశ్వాసాన్ని కాపాడే దిశగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఉచితంగా నిర్వహించాల్సిన సామూహిక వ్రతాల సందర్భంగా భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటనలో...
గోదావరి పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో సిద్ధమవుతోంది. 2027 జూన్లో ప్రారంభమయ్యే పుష్కరాలకు ముందుగానే ప్రణాళికలు రూపొందించి, ఈసారి ఉత్సవాలను కుంభమేళా స్థాయి వైభవంతో నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో...