రిలయన్స్ పెద్ద విలీనానికి సిద్ధమైంది. రూ. 70 వేల కోట్ల విలువ ఉన్న కొత్త కంపెనీ రూపొందుతోంది. ఈ కంపెనీకి నీతా అంబానీ బాస్గా ఉంటారు. భారతీయ మీడియా రంగంలో పెద్ద విలీనానికి రంగం సిద్ధమవుతోంది....
దేశంలో బంగారం ధరలు పెరుగుతున్న సమయంలో, ఒక ప్రముఖ జువెలరీ కంపెనీ స్టాక్ చాలా బాగా పెరుగుతోంది. గత ఏడాది కాలంలోనే ఏకంగా 400 శాతం పెరిగింది. లక్ష రూపాయలు పెట్టిన వారికి రూ.5 లక్షలు...