ఉత్తరప్రదేశ్లోని కాన్పుర్ మెట్రో ప్రాజెక్ట్లో అండర్గ్రౌండ్ నిర్మాణ పనులు చేపట్టిన తుర్కియేకు చెందిన గులెర్మాక్ సంస్థ కాంట్రాక్టర్లకు షాకిచ్చింది. ఈ సంస్థ రూ.80 కోట్ల బకాయిలను చెల్లించకుండా నగరం నుంచి పరారైనట్లు తెలుస్తోంది. కాన్పుర్ మెట్రో...
గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో గోల్డ్ విలువ గత ఐదేళ్లలో సుమారు 87 శాతం పెరిగింది. కేవలం గత ఏడాదిలోనే 36 శాతం పెరగడం గమనార్హం. పెరుగుతున్న ఈ...