ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సరైన సౌకర్యాలు లేని, తినుబండారాలను అధిక ధరలకు విక్రయిస్తున్న థియేటర్ల వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో...
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు (మే 28) నష్టాల్లో ట్రేడయ్యాయి. ఉదయం సేపు ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా నెగటివ్ ట్రెండ్లోకి జారుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత, గ్లోబల్ ఇన్వెస్టర్ సెంటిమెంట్లో...